నిండు సభ నుంచి ఎన్టీఆర్ ను గెంటేశారు: యనమలపై బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో ఏ మునిసిపాలిటీలో లేని విధంగా అత్యంత హేయంగా తుని మునిసిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయిందని విమర్శించారు. మునిసిపాలిటీలో ఒక్క సీటును గెలిపించుకోలేని యనమల ప్రభుత్వాన్ని, రోశయ్యను విమర్శించటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు కావాలనే వరదలను రాజకీయం చేస్తూ బురద రాజకీయాల్లో కూరుకు పోయాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే వరద సహాయక చర్యలు చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications