కేంద్రమంత్రి రాజా అవినీతి సోనియాకు పట్టదా: మైసూరారెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్:
అదర్శ్
కుంభకోణంలో
ఆరోపణలు
ఎదుర్కొన్న
మహారాష్ట్ర
ముఖ్యమంత్రి
అశోక్
చవాన్
పై
చర్యలు
తీసుకున్న
ఏఐసిసి
అధ్యక్షురాలు
సోనియాగాంధీ
2జి
స్పెక్ట్రం
కుంభకోణంలో
అంతకంటే
ఎన్నో
రెట్లు
దోచుకున్న
తమిళనాడుకు
చెందిన
కేంద్రమంత్రి
రాజాపై
చర్యలు
తీసుకోకపోవడానికి
కారణాలు
ఏమిటన్నారు.
మిత్రపక్షాలు
కుంభకోణాలు
చేసి
వేలాది
కోట్లు
దోచుకుంటే
యుపిఎ
ప్రభుత్వంగానీ,
సోనియా
గాంధీగాని
స్పందించరా
అని
ప్రశ్నించారు.