ఉపేంద్ర వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటివాడు: సిఎం రోశయ్య
ఉపేంద్ర నిబద్దత కలిగిన వ్యక్తి అన్నాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవకే అంకితమయిన మహానుభావుడన్నారు. ఆయన మన మధ్య లేకపోవటం తీరని లోటు అని అన్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కొణకళ్ల నారాయణ, మాజీ మంత్రులు మండలి బుద్దప్రసాద్, దేవినేని నెహ్రూ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
రోశయ్య ఉపేంద్ర విజయవాడ వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం rosaiah upendra vijayawada ys rajasekhar reddy telugudesam
Story first published: Tuesday, November 16, 2010, 14:17 [IST]