స్పీకర్ కు వివరణ ఇచ్చిన తెదేపా అసమ్మతి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్

ప్రసన్నకుమార్ గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని విమర్శిస్తున్నారు. చంద్రబాబులో మార్పు కోరుకుంటున్నానంటు ప్రకటనలు చేశాడు. క్రమంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నాడు. టిడిపి కార్యకలాపాల్లో కూడా పాలు పంచుకోవటం లేదు. టిడిపి శాసనసభ్యుడుగా ఉంటూ టిడిపికి, బాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయనపై టిడిపి సభాపతికి ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కిరణ్ కుమార్ ప్రసన్నకుమార్ కు నోటిసులు పంపారు.
కాగా ప్రసన్నకుమార్ టిడిపికి దూరమవుతూనే క్రమంగా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరవుతున్నాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఓదార్పు యాత్రలో జగన్ తో పాటు పాల్గొన్నాడు. తన తండ్రి మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర పేరుతో పరామర్శించటం జగన్ మంచితనానికి నిదర్శమని, ఆయన బాటలో నడుస్తానని చెప్పాడు. జిల్లాలో జరిగిన ఓదార్పు ముగింపు యాత్రలో కూడా ఆయన లక్ష్మీపార్వతి, రోజా తదితరులతో కలిసి పాల్గొన్నాడు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications