వైయస్ జగన్ ను సిఎం చేయాలంటూ రోశయ్య వేదిక వద్ద ధర్నా

వైయస్ జగన్ అనుచరులు సభాస్థలి ప్రధాన ద్వారం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రసంగిస్తుండగా వారు పెద్ద యెత్తున నినాదాలు చేశారు. వారి ఆకస్మిక ప్రవేశంతో సభా స్థలి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభాస్థలి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications