ఉధృతమవుతున్న ఫ్రీజోన్ ఆందోళన, డిఎస్ ఇల్లు ముట్టడి

రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయటం గర్హనీయమని, వారిని వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు రాత పరీక్షను రద్దు చేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. డిఎస్ రాత పరీక్ష వాయిదాకు ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే డిఎస్ ను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు.
కాగా రాత పరీక్షను వాయిదా వేయాలంటూ ఏబివిపి ఆధ్వర్యంలో గురువారం నుండి తెలంగాణలోని పది జిల్లాల్లో నిరంతర ఆందోళనలు నిర్వహిస్తామని ఏబివిపి నాయకుడు కడియం రాజు ప్రకటించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. రాత పరీక్షలు నిర్వహిస్తే తెలంగాణ వారు అన్యాయమై పోతారన్నారు. ఫ్రీజోన్ అంశం తేలేవరకు దానిని వాయిదా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications