మొదట పోలీసులే విద్యార్థులను రెచ్చగొట్టారు: ఎమ్మెల్యే శంకరరావు

ఎవరు చెబితే పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన అన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన పోలీసులపై చర్యలకు తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. ఎవరి వకాలతు తీసుకొని కొందరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విద్యాసాగరరావు ఖండించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications