ప్రీజోన్ కొరవితో రోశయ్య తల గోక్కుంటున్నారు: చంద్రబాబు

సమస్యలు వస్తే పరిష్కరించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుందని, ఏ సమస్యలను కూడా ముఖ్యమంత్రి పరిష్కరించడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని ఆయన అన్నారు. ఇంత కుంభకోణం ఇప్పటి వరకు జరగలేదని ఆయన అన్నారు. సంక్షేమం, అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం దోచుకు తింటోందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications