తెలంగాణ లాయర్ల ధర్నా ఇష్యూ: కెసిఆర్, విజయశాంతిలపై సుప్రీంలో పిల్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు, మెదక్ పార్లమెంటు సభ్యుడు విజయశాంతి, టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, బార్ అసోసియేషన్, దీక్ష చేపట్టిన న్యాయవాదులు కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని జయప్రకాశ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. కాగా సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ పై స్పందించింది. సెప్టెంబర్ 13 నుండి 16 వరకు హైకోర్టులో ఏం జరిగిందో మూడువారాల్లో వివరాలు అందజేయాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications