తెలంగాణ లాయర్ల ధర్నా ఇష్యూ: కెసిఆర్, విజయశాంతిలపై సుప్రీంలో పిల్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు, మెదక్ పార్లమెంటు సభ్యుడు విజయశాంతి, టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, బార్ అసోసియేషన్, దీక్ష చేపట్టిన న్యాయవాదులు కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని జయప్రకాశ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. కాగా సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ పై స్పందించింది. సెప్టెంబర్ 13 నుండి 16 వరకు హైకోర్టులో ఏం జరిగిందో మూడువారాల్లో వివరాలు అందజేయాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది.












Click it and Unblock the Notifications