వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యార్థులది న్యాయమైన సందేహం, వాయిదా సంతోషం: కెకె
పరీక్షల వాయిదాకు తాను కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కోరామని, అదే సందేహాలను రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద తాను వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. హైదరాబాద్ ను ఆరో జోన్ లో భాగం చేసే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించే వరకు పరీక్షలు పెట్టవద్దని ఆయన అన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు పరీక్షలు నిర్వహించకపోవడమే మంచిదని ఆయన అన్నారు. ఫ్రీజోన్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు.
కేశవరావు కాంగ్రెసు ఎస్సై పోస్టులు వాయిదా న్యూఢిల్లీ keshav rao congress si posts postponed new delhi
Story first published: Friday, November 19, 2010, 16:18 [IST]