విద్యార్థులది న్యాయమైన సందేహం, వాయిదా సంతోషం: కెకె

పరీక్షల వాయిదాకు తాను కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కోరామని, అదే సందేహాలను రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద తాను వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. హైదరాబాద్ ను ఆరో జోన్ లో భాగం చేసే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించే వరకు పరీక్షలు పెట్టవద్దని ఆయన అన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు పరీక్షలు నిర్వహించకపోవడమే మంచిదని ఆయన అన్నారు. ఫ్రీజోన్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications