విద్యార్థులది న్యాయమైన సందేహం, వాయిదా సంతోషం: కెకె

పరీక్షల వాయిదాకు తాను కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కోరామని, అదే సందేహాలను రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద తాను వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. హైదరాబాద్ ను ఆరో జోన్ లో భాగం చేసే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించే వరకు పరీక్షలు పెట్టవద్దని ఆయన అన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు పరీక్షలు నిర్వహించకపోవడమే మంచిదని ఆయన అన్నారు. ఫ్రీజోన్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications