ఎస్సై పోస్టుల పరీక్షపై చెల్లని రోశయ్య మాట: కేంద్రానిదే నిర్ణయం

పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అనూహ్యంగా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. నిజానికి, పరీక్షను వాయిదా వేస్తారని ఎవరూ అనుకోలేదు. ఎంతగా వ్యతిరేకత ఎదురైనా ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను పట్టుబట్టి నిర్వహించింది. ఎస్సై పరీక్షను వాయిదా వేయడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలుస్తోంది. శాంతిభద్రతల దృష్ట్యా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. దీన్నిబట్టి కేంద్రం నుంచి నేరుగా పరీక్షను వాయిదా వేయాలనే నిర్ణయం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు సబితా ఇంద్రారెడ్డి పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటన చేశారని భావిస్తున్నారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications