తెలంగాణ మంత్రి సబితను బర్తరఫ్ చేయాలి: సీమాంద్ర విద్యార్థులు

ప్రభుత్వం రాత పరీక్షలను వాయిదా వేయడం దురదృష్టకరమని సీమాంధ్ జెఏసి నాయకుడు శ్యామ్యూల్ అన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. విద్యార్థుల వయసు ముగిసిపోతున్నందున ప్రభుత్వం వెంటనే తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నారు. లేకుంటే సీమాంధ్ర విద్యార్థుల తడాఖా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఎస్ఐ అభ్యర్థుల జీవితాలలో ప్రభుత్వం నిప్పులు పోస్తుందన్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు తెలంగాణ వారు పూనుకుంటే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం నిర్ణయం హింసను ప్రోత్సహించే విధంగా ఉందన్నారు.
ఎస్ఐ పరీక్షల వాయిదా పట్ల సీమాంధ్ర యువత, విద్యార్థిలోకం అగ్గిమీద గుగ్గిలం అయింది. తెలంగాణకు చెందిన హోంమంత్రి సబితారెడ్డి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు ప్రకటిస్తుందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వంనుండి ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉద్రిక్తంగా ఉన్నప్పుడు అక్కడ పరీక్షలు వాయిదా వేయండి. కాని సీమాంధ్రలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. డిసెంబర్ 18వ తారీఖుల ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications