ఎస్ ఐ పరీక్షలు నిర్వహించాల్సిందే: ఏయులో మూడో రోజుకు దీక్షలు

ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ విద్యార్థి సంఘాల డిమాండుకు తలొగ్గి వేలమంది అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దన్నారు. తెలంగాణకు చెందిన హోంమంత్రి సబితారెడ్డి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వం మొదట నిర్ణయించినట్టు డిసెంబర్ 18, 19 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇవ్వాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సై రాత పరీక్షను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications