వైయస్ జగన్ ఎంపీ అనే విషయమే మరిచిపోయారు: బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి

కాంగ్రెసు కు వ్యతిరేకంగా మిగిలిన వేరే పత్రికలు, టీవీలు ఇంతకంటే ఎక్కువగా ప్రసారం చేస్తున్నాయని అక్కడ ధర్నా చేసి అడ్డుకోని వీరు సాక్షిని ఒక్కదానిని అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు. మీడియాపై దాడులు భావ్యం కాదన్నారు. కాంగ్రెసు 125వ ఆవిర్భావ సంబరాల సందర్భంగా ఓ కథనాన్ని ప్రసారం చేస్తే అందులో ఎంత వరకు నిజం ఉందో ఆలోచించాలన్నారు. ఒకవేళ ప్రసారమైన దానిలో తప్పు ఉంటే ఖండించాలి. కాని ఇలాంటి చర్యలకు పూనుకోవద్దన్నారు. ఆ కథనంలో నిజం ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలన్నారు. సాక్షి కథనానికి అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications