కడప ఎంపీ వైయస్ జగన్ క్షమాపణలు చెప్పాలి, లేదంటే తీవ్ర పరిణామాలు

పార్టీని విమర్శించే వారికి పుట్టగతులుండవని పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. సోనియాపై సాక్షి కథనాలకు బాధ్యత వహిస్తూ జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. సాక్షి వెంటనే తన కథనాలు సైతం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కథనాలు ఉపసంహరించుకోకున్నా, జగన్ క్షమాపణలు చెప్పకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజయ్య అన్నారు. సాక్షిలో వచ్చిన కథనాలు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications