ప్రభుత్వం స్పందిస్తున్నా అసహనమేనా: మంత్రి ధర్మాన ప్రసాదరావు

విధాన పరమైన నిర్ణయాలను పిఆర్సీతో ముడిపెట్టడం ఉద్యోగసంఘాలకు సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వారి పట్ల తక్షణమే స్పందిస్తున్నా ఉద్యోగ సంఘాలు ఎందుకు అసహనంగా ఉంటున్నాయని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు ఆలోచించు మంగళవారం తలపెట్టిన ఛలో హైదరాబాదును విరమించుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications