ఆంటోనీతో భేటీ: వైయస్ జగన్ పై ముఖ్యమంత్రి రోశయ్య?

వైయస్ జగన్ కు చెందిన సాక్షి మీడియాలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తాకథనంపై రోశయ్య ఆంటోనీకి వివరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా నెల్లూరులో జరిగిన ఓదార్పు యాత్ర ముగింపు సభలో వైయస్ జగన్ మాట్లాడిన విషయాలను, వైయస్ జగన్ అనుచర గణం చేసిన వ్యాఖ్యలను ఆయన ఆంటోనీ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. వైయస్ జగన్ వ్యవహారశైలిపై కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెసు నేతలు ఒక్కరొక్కరే గళం విప్పుతున్నందు వల్ల రోశయ్య ఢిల్లీ యాత్ర ముఖ్యంగా జగన్ పై గురి పెట్టిందేనని అంటున్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications