ఆంటోనీతో భేటీ: వైయస్ జగన్ పై ముఖ్యమంత్రి రోశయ్య?

వైయస్ జగన్ కు చెందిన సాక్షి మీడియాలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తాకథనంపై రోశయ్య ఆంటోనీకి వివరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా నెల్లూరులో జరిగిన ఓదార్పు యాత్ర ముగింపు సభలో వైయస్ జగన్ మాట్లాడిన విషయాలను, వైయస్ జగన్ అనుచర గణం చేసిన వ్యాఖ్యలను ఆయన ఆంటోనీ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. వైయస్ జగన్ వ్యవహారశైలిపై కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెసు నేతలు ఒక్కరొక్కరే గళం విప్పుతున్నందు వల్ల రోశయ్య ఢిల్లీ యాత్ర ముఖ్యంగా జగన్ పై గురి పెట్టిందేనని అంటున్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications