పదవి తీసుకుంటే తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తాం: కెయు ఐకాస

కాగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ని కలిసి ఖమ్మంలో చేపడుతున్న దుమ్ముగూడెం ప్రాజెక్టును రద్దు చేయాలని కోరారు. ఆ ప్రాజెక్టు వల్ల నష్టమే తప్ప లాభం లేదని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా దానితో ఉపయోగమేమీ లేదన్నారు. ప్రాజెక్టును నిలిపివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications