జైపాల్ రెడ్డిపై విరుచుకుపడిన జగన్ వర్గీయుడు గోనె ప్రకాశరావు

వైయస్ జగన్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. జైపాల్ రెడ్డి గతంలో ఇందిరా గాంధీపై విమర్శలు చేశారని ఆయన చెప్పారు. బోఫోర్స్ వ్యవహారంలో రాజీవ్ గాంధీని ఉరి తీయాలని కూడా ఆయన అన్నట్లు ప్రకాశ రావు గుర్తు చేశారు. జైపాల్ రెడ్డిని చరిత్ర హీనుడిగా ఆయన అభివర్ణించారు. పార్టీ అధిష్టానానికి, వైయస్ జగన్ కు మధ్య అంతరం పెంచడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications