కనిపించని వీరప్ప మొయిలీ: వైయస్ జగన్ క్యాంప్ నో చాన్స్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం పెద్దలందరినీ కలుస్తున్నారు. కానీ మొయిలీ ఊసు మాత్రం రావడం లేదు. వ్యవహారాలన్ని ఆజాద్ చేతిలో వెళ్లాయని గుర్తించిన కాంగ్రెసు శాసనసభ్యులు ఆయనను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులు ఆయన కనుసన్నల్లో పడేందుకు యత్నిస్తున్నారు. కాగా, వైయస్ జగన్ వీరాభిమానులను మంత్రి వర్గంలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే అనవసరమైన గందరగోళం సృష్టిస్తారనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా సరెండర్ అయితే తప్ప వైయస్ జగన్ వర్గీయులను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అధిష్టానం ఇష్టంగా లేదు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications