కనిపించని వీరప్ప మొయిలీ: వైయస్ జగన్ క్యాంప్ నో చాన్స్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం పెద్దలందరినీ కలుస్తున్నారు. కానీ మొయిలీ ఊసు మాత్రం రావడం లేదు. వ్యవహారాలన్ని ఆజాద్ చేతిలో వెళ్లాయని గుర్తించిన కాంగ్రెసు శాసనసభ్యులు ఆయనను కలవడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులు ఆయన కనుసన్నల్లో పడేందుకు యత్నిస్తున్నారు. కాగా, వైయస్ జగన్ వీరాభిమానులను మంత్రి వర్గంలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే అనవసరమైన గందరగోళం సృష్టిస్తారనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా సరెండర్ అయితే తప్ప వైయస్ జగన్ వర్గీయులను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అధిష్టానం ఇష్టంగా లేదు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications