మహానేత కుమారుడు వైయస్ జగన్ కు అవమానం: గోపాల్ రెడ్డి

జగన్ చిన్నాన్నకే అధిష్టానం మంత్రి పదవి ఆశచూపి వారి కుటుంబంలో చీలిక తెచ్చేలే ప్రయత్నాలు చేయడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నాడన్నారు. జగన్ పేరు ఎత్తుతేనే అధిష్టానం వారిపై వేటుకు సిద్ధమవుతుందని ఆరోపించారు. ఇలాంటి అవమానం మధ్య జగన్ రాజీనామా చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తే రాజీనామా చేశారనేది వట్టిమాటగా కొట్టి పారేశారు. జగన్ ను ఇంత అవమానానికి గురి చేసిన కాంగ్రెసు అధిష్టానం పర్యావసానం ఎదుర్కొంటుందన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications