కిరణ్ కుమార్ కు మందకృష్ణ మాదిగ 24 గంటల డెడ్ లైన్

తమ జాతికి చెందిన దామోదరం రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారని తమ జాతి ప్రజలు ఎంతో సంతోషించారని, కానీ ఆ ఆశను వమ్ము చేశారని ఆయన విమర్శించారు. మంత్రి జె. గీతారెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి రాకుండా చేశారని ఆయన అన్నారు. కేంద్రంలో కోస్తా మాల ఉప కులానికి చెందిన పనబాక లక్ష్మికి మంత్రి పదవి ఇచ్చారని, తెలంగాణకు చెందిన మాదిగ ఉప కులానికి చెందిన దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గకూడదని ఆయన అన్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications