కిరణ్ కుమార్ కు మందకృష్ణ మాదిగ 24 గంటల డెడ్ లైన్

తమ జాతికి చెందిన దామోదరం రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారని తమ జాతి ప్రజలు ఎంతో సంతోషించారని, కానీ ఆ ఆశను వమ్ము చేశారని ఆయన విమర్శించారు. మంత్రి జె. గీతారెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి రాకుండా చేశారని ఆయన అన్నారు. కేంద్రంలో కోస్తా మాల ఉప కులానికి చెందిన పనబాక లక్ష్మికి మంత్రి పదవి ఇచ్చారని, తెలంగాణకు చెందిన మాదిగ ఉప కులానికి చెందిన దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గకూడదని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications