చాలా మంది వెళ్లిపోయారు: వైయస్ జగన్ పై సిఎం కిరణ్ కామెంట్

కాగా, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవులపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని, సరైన సమయంలో సరైన నిర్ణయం మీడియాకు చెబుతానని ఆయన అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఖరారు చేసుకోవడానికి ఢిల్లీ వచ్చిన ఆయన బిజీగా గడిపారు. సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ తో, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో ఆయన సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవుల భర్తీపై ఆయన సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సలహా తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తో ఆయన భేటీ అయ్యారు.
More From
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications