వైయస్ జగన్ వైపు చూస్తున్న మరో ఎమ్మెల్యే శేషా రెడ్డి

ఈ నెల 15న జగన్ పర్యటన తూర్పు గోదావరిలో ఉన్నది. జగన్ పర్యటనలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ పర్యటనలో పాల్గొనాలా లేదా అని తన అనుచరులతో చర్చించిన తర్వాత తెలియజేస్తానని ఆయన అంటున్నారు. అనపర్తిలో తన అనుచరులతో ఆయన భేటీ కూడా అయ్యారు. అయితే జగన్ పర్యటనలో అభిమానులను అడిగి నిర్ణయం చెబుతానని చెప్పినప్పటికీ ఆయన పర్యటనలో పాల్గొనేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications