ప్రస్తుతానికి కాంగ్రెసుతోనే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానీ

అనంతరం పేర్నినాని అంబటి రాంబాబుతో రహస్య మంతనాలు జరిపారు. అనంతరం కోనేరు సెంటర్వద్ద జగన్ మద్దతుదారుడు, కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో చాలామంది నానీలున్నారని, వారంతా జగన్వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్కు మద్దతు ప్రకటించిన పేర్నినాని తన అనుచరులతో సోమవారం చల్లపల్లి మండలంలోని పాత మాజేరువద్ద వైఎస్ జగన్ను కలిశారు. జగన్ తో చాలా సేపు ఆయన మాట్లాడారు.












Click it and Unblock the Notifications