వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రస్తుతానికి కాంగ్రెసుతోనే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానీ
అనంతరం పేర్నినాని అంబటి రాంబాబుతో రహస్య మంతనాలు జరిపారు. అనంతరం కోనేరు సెంటర్వద్ద జగన్ మద్దతుదారుడు, కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో చాలామంది నానీలున్నారని, వారంతా జగన్వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్కు మద్దతు ప్రకటించిన పేర్నినాని తన అనుచరులతో సోమవారం చల్లపల్లి మండలంలోని పాత మాజేరువద్ద వైఎస్ జగన్ను కలిశారు. జగన్ తో చాలా సేపు ఆయన మాట్లాడారు.
Comments
వైయస్ జగన్ పేర్ని నాని అంబటి రాంబాబు మచిలీపట్నం ys jagan perni nani congress mla ambati rambabu machilipatnam
Story first published: Tuesday, December 14, 2010, 8:38 [IST]