వైయస్ జగన్ ఆస్తులపై ఐటి దాడులకు రంగం సిద్ధం?

వైయస్ జగన్ కు చెందిన సాక్షి మీడియా పెట్టుబడులపై, భారతి సిమెంట్స్ లో షేర్ల వ్యవహారంపై ఐటి శాఖ ప్రధానంగా దృష్టి పెట్టే అవకశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అలాగే రఘురాం సిమెంట్స్ వ్యవహారాలపై కూడా ఆరా తీసే అవకాశాలున్నాయి. వైయస్ జగన్ పవర్ ప్రాజెక్టులు కూడా ఐటి శాఖ దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే వైయస్ జగన్ ముందస్తుగా కోట్లాది రూపాయలు ముందస్తు పన్ను చెల్లించారు. భారతీ షేర్ల వ్యవహారంలో ఏ విధమైన మతలబు లేదని ఆయన వివరణ ఇచ్చారు. తన కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ద్వారా ఎదురు దాడికి దిగుతూనే ఉన్నారు. తాను ప్రత్యక్షంగా మాట్లాడకుండా సాక్షి మీడియాలో వార్తాకథనాల రూపాల్లో వెల్లడి చేస్తున్నారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications