వైయస్ జగన్ ఆస్తులపై ఐటి దాడులకు రంగం సిద్ధం?

వైయస్ జగన్ కు చెందిన సాక్షి మీడియా పెట్టుబడులపై, భారతి సిమెంట్స్ లో షేర్ల వ్యవహారంపై ఐటి శాఖ ప్రధానంగా దృష్టి పెట్టే అవకశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అలాగే రఘురాం సిమెంట్స్ వ్యవహారాలపై కూడా ఆరా తీసే అవకాశాలున్నాయి. వైయస్ జగన్ పవర్ ప్రాజెక్టులు కూడా ఐటి శాఖ దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే వైయస్ జగన్ ముందస్తుగా కోట్లాది రూపాయలు ముందస్తు పన్ను చెల్లించారు. భారతీ షేర్ల వ్యవహారంలో ఏ విధమైన మతలబు లేదని ఆయన వివరణ ఇచ్చారు. తన కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ద్వారా ఎదురు దాడికి దిగుతూనే ఉన్నారు. తాను ప్రత్యక్షంగా మాట్లాడకుండా సాక్షి మీడియాలో వార్తాకథనాల రూపాల్లో వెల్లడి చేస్తున్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications