జగన్ మనుగడ కష్టమే, పర్యటనతో తేలిపోయింది: హర్షకుమార్

వైయస్ జగన్ వర్గం నాయకులు జగన్ విమర్శించే అగ్రవర్ణాలను వదిలి కేవలం బలహీన వర్గాలనే లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారన్నారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వంటి కాంగ్రెసు నాయకులు జగన్ విమర్శిస్తున్నప్పటికీ జగన్ వర్గం వారిని పెల్లెత్తు మాట అనటం లేదన్నారు. బలహీనవర్గాలైన కాంగ్రెసు సీనియర్ నాయకులు కె కేశవరావు, శంకరరావు, వి హనుమంతరావులను విమర్శిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications