జగన్ ను మేం పంపించలేదు, ఆయనే రాజీనామా చేశారు: మొయిలీ

జగన్ మొదటిసారి ఓదార్పు చేపట్టినప్పుడే ఓదార్పు వద్దని అధిష్టానం హెచ్చరించినప్పటికీ ఆయన వినిపించుకోలేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యపై, ఆయన ప్రభుత్వంపై, పార్టీపై విమర్శనలు చేసినప్పటికీ హెచ్చరికలతోనే విడిచిపెట్టామన్నారు. ఆలాంటి విమర్శలు చేయకుడదని సూచించినప్పటికీ ఆయన విమర్శలు కొనసాగించారని చెప్పారు. జూలై 19వ తేదిన రోశయ్యపై విమర్శలు వద్దన్నప్పటికీ ఆయన పెడ చెవిన పెట్టారన్నారు.
పార్టీపైన ఆయన ఆరోపణలు ఎక్కువవడం, జగన్ కు చెందిన సాక్షిలో వ్యతిరేక వార్తలు రావటంతో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పామని అయితే ఆయనను మాత్రం బయటకు పంపించలేదన్నారు. జగన్ మొదటినుండి అధిష్టానంపై వ్యతిరేకతనే ప్రదర్శించారని నివేదికలో పేర్కొన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications