వైయస్ జగన్ దీక్షకు జయసుధ, శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు

Jayasudha
విజయవాడ: విజయవాడలో వైయస్ జగన్ చేపట్టిన నిరాహార దీక్షకు కాంగ్రెసు సికింద్రాబాద్ జయసుధ హాజరయ్యారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి కూడా దీక్షకు హాజరయ్యారు. తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా వైయస్ జగన్ కు బాసటగా దీక్షలో పాల్గొన్నారు. మిగతా వారంతా కాంగ్రెసుకు చెందిన శాసనసభ్యులే.

వైయస్ జగన్ దీక్షకు హాజరైన మిగతా శాసనసభ్యులు - పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బాలరాజు, ప్రసాదరావు, అబ్బి వెంకటస్వామి, మద్దాల రాజేష్, కొండా సురేఖ, వెంకట్రామిరెడ్డి, ఆళ్ల నాని, కాంతారావు, శేషారెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+