వైఎస్ జగన్ లక్ష్యదీక్షలో పాల్గొన్న వారిపై చర్యలు ఉంటాయి!: ఆమోస్

పార్టీ గీతను దాటిన శాసనసభ్యులపై చర్యలుంటాయన్నారు. జగన్ లక్ష్యదీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానం ఉంది కాబట్టే అందరూ నల్లకాలువ వద్దకు వెళ్లి చూశారన్నారు. వైఎస్ కుటుంబానికి సోనియా ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టే స్వయంగా ఆమె వచ్చి పరామర్శించారని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా చర్యలు ఉంటాయన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications