ఒక మెట్టు దిగిన కిరణ్ కుమార్ రెడ్డి: 135 కేసుల ఉపసంహరణ
మంత్రులు జానారెడ్డి, దామోదరం రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సారయ్య తదితర తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులతో మంత్రులు జానారెడ్డి, సారయ్య దౌత్యం నెరిపారు. ఇంతకు ముందు ప్రభుత్వం 565 కేసులను ప్రభుత్వం ఎత్తేసింది. మిగతా కేసులను దశలవారీగా ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Comments
కిరణ్ కుమార్ రెడ్డి జానారెడ్డి సర్వే సత్యనారాయణ కాంగ్రెసు తెలంగాణ హైదరాబాద్ kiran kumar reddy jana reddy survey satyanarayana congress telangna hyderabad
Story first published: Monday, December 27, 2010, 15:32 [IST]