తెలంగాణ సాధన కోసం కేసిఆర్ తోనూ పని చేస్తాం: కెకె

తెలంగాణను, తెలంగాణవాసులను కించపరిచినప్పుడు మేం స్పందించామని దానిని అర్థం చేసుకోవాలని సీమాంధ్రులకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో కథానాయకుడు ఎవరూ లేరని అంతా ప్రజా ఉద్యమమే అన్నారు. సమస్యను జఠిలం చేయవద్దని సీమాంధ్రులను ఆయన కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని సూచించారు. ఉద్యమకారులు భావోద్వేగాలతో కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమైనప్పటికీ అన్ని కేసులు ఎత్తివేయడంలో ఎలాంటి రాజీ లేదన్నారు. విద్యార్థులను మా ప్రకటనలు కూడా రెచ్చగొట్టి ఉంటాయని చెప్పారు.
ఐక్యమత్యంతో తెలంగాణను తప్పకుండా సాధిస్తామని చెప్పారు. మా ఆందోళనలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. మేం చిత్తశుద్దితో తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ కోసం తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కూడా తమకు సంఘీభావం తెలుపుతారని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం కేసిఆర్ తో పని చేయడానికి వెనుకాడమని చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications