వెన్నుపోటుదారుడు: జగన్ పై ఎంపీ మధుయాష్కీ పరోక్ష విమర్శ

రాష్ట్రంలో కేంద్ర బలగాల మోహరింపులో గవర్నర్ నరసింహన్, డిజిపి ఆనందరావులు కీలక పాత్ర వహించారని ఆరోపించారు. కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే పార్టీలకతీతంగా తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులం ఉద్యమిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications