ఆరుషి హత్య ఎప్పటికీ మిస్టరీయే, కేసు మూసేసిన సిబిఐ

"న్యాయం కోసం ఎన్నో విధాలా ప్రయత్నించాం. సీబీఐ కేసు మూసివేయడం మమ్మల్ని విస్మయానికి గురి చేసింది" అని ఆరుషి తల్లిదండ్రులు నుపుర్, రాజేశ్ పేర్కొన్నారు. పైకోర్టుకి వెళ్లే అవకాశముందని వారి తరఫు న్యాయవాది రెబెకా జాన్ తెలిపారు. సీబీఐ నివేదికను కోర్టు ఆమోదిస్తే కేసులో నిందితులుగా భావిస్తున్న రాజ్కుమార్, విజయ్ మండల్, కృష్ణలకు విముక్తి లభించినట్లే. వీరు ఇప్పటికే బెయిల్పై ఉన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications