రేవూరి ప్రకాశ్రెడ్డి ఇంటిని ముట్టడించిన కాకతీయ విద్యార్థులు
ప్రజాభిప్రాయం మేరకే నడుచుకుంటామని రేవూరి విద్యార్థులకు నచ్చజెప్పారు. తెలంగాణకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. కాగా అంతకుముందు విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షానికి ఓక్కో పార్టీనుండి ఒక్కరినే పిలవాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలన్నారు.
Comments
Story first published: Monday, January 3, 2011, 16:26 [IST]