వైయస్ జగన్ను టార్గెట్ చేసిన లోకేష్ చానెల్: చంద్రబాబు ఉత్సాహం

కాగా, తెలుగుదేశం పార్టీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని వైయస్ జగన్ చేసిన ప్రకటన చంద్రబాబుకు ఉత్సాహాన్ని నింపినట్లే ఉంది. కాంగ్రెసు తుడిచిపెట్టుకుపోతుందని, తమకు తెలుగుదేశం పార్టీతోనే పోటీ ఉంటుందని వైయస్ జగన్ ఆదివారం ప్రకటించారు. ఇది చంద్రబాబుకు సంతోషకరమైన విషయం. దానికితోడు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో కాంగ్రెసు తీరు చంద్రబాబుకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, పార్టీ నాయకులు మాత్రమే కాకుండా కాంగ్రెసు తెలంగాణ నాయకులు కూడా తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసును, తెరాసను విమర్శించడానికి తెలుగుదేశం తెలంగాణ నాయకులకు అవకాశం చిక్కింది. అయితే, మరో వైపు చంద్రబాబుకు పార్టీ తెలంగాణ శాసనసభ్యులు కొంత మంది షాక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications