తెలంగాణ ఎఫెక్ట్: చిదంబరం అఖిలపక్షానికి చిరంజీవి డుమ్మా

అయితే అనూహ్యంగా చిరంజీవి భేటీకి వెళ్లవద్దని నిర్ణయించుకోవటంతో ఆయన స్థానంలో కోటగిరి వెళ్లనున్నారు. త్వరలో చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చిరంజీవి చెబుతున్నప్పటికీ శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటామని చిరంజీవి చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతం వారంతా భేటీని బహిష్కరించాలని డిమాండ్ అన్ని పార్టీలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తన తెలంగాణ పర్యటన ఉద్రిక్తంగా మారకుండా ఉండాలనే చిరంజీవి భేటీకి డుమ్మా కొడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications