గోలీ పేలితే పార్లమెంటును స్తంభింపజేస్తాం: బిజెపి జాతీయ అధ్యక్షుడు గడ్కరీ

తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి నియమించిన శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్దత లేదని ఆయన అన్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమని సూచించారు. రాష్ట్రానికి ఎన్ని బలగాలను దించినా ప్రజల ఆకాంక్షముందు అవి వృథానే అన్నారు. దేశ సరిహద్దుల్లో సైన్నాన్ని పెట్టలేని కేంద్రం తెలంగాణ జిల్లాల్లో భారీ ఎత్తున పోలీసు దళాలను పెట్టిందన్నారు. గురువారం జరిగే ఎన్డీయే సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications