రాష్ట్ర విభజన అంత సులువైన విషయం కాదు: ఎంపీ కావూరి సాంబశివరావు
శ్రీకృష్ణ కమిటీ నివేదికను మంత్రి తమకు ఇచ్చిన తర్వాత తమకు దాని అధ్యయనానికి కొంత సమయం ఇవ్వాలని ప్రణబ్ ను కోరామన్నారు. ఆయన దానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సుమారు రెండు నుండి మూడు వారాల సమయం ఇస్తారని అభిప్రాయపడ్డారు. నివేదికలోని అంశాలు పరిశీలించిన తర్వాత తెలంగాణకు అనుకూలమా, సమైక్యాంధ్రకు అనుకూలమా అని చెప్పగలుగుతామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కావూరి సాంబశివరావు తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ kavuri sambasiva rao uttam kumar reddy telangana srikrishna committee hyderabad
Story first published: Wednesday, January 5, 2011, 15:28 [IST]