వైయస్సార్ పార్టీ ఆధ్యక్షుడిగా జగన్, పత్రాలు సమర్పించిన మాజీ ఎంపీ

కాగా బుధవారం జగన్ పెట్టబోయే కొత్త పార్టీని రిజిస్టర్ చేయించడానికి జగన్ బంధువు వైవి సుబ్బారెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీ పేరుకు చోటివ్వకుండా వైయస్ఆర్ పేరు మాత్రమే నమోదు చేశారు. ఆయన న్యాయవాదులతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో దరఖాస్తు చేశారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ జరిగే ఉప ఎన్నికలకు పార్టీ గుర్తుతోనే జగన్ వెళ్లాలని చూస్తున్నారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications