తెలంగాణ బిల్లు పెట్టకుంటే పదవీ త్యాగాలు: కాంగ్రెసు తెలంగాణ నేతలు

తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి 29 మంది శాసనసభ్యులు, 9 మంది ఎమ్మెల్సీలు, ఏడుగురు పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. మంత్రులు కె. జానారెడ్డి, బసవరాజు సారయ్య, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ప్రతినిధులు వచ్చి ధర్నా నిర్వహించారు. మీడియాపై విధించిన ఆంక్షలను ఎత్తేయించాలని వారు కాంగ్రెసు నాయకులను డిమాండ్ చేశారు. అందుకు కాంగ్రెసు నాయకులు సానుకూలంగా ప్రతిస్పందించారు. ఆ తర్వాత తెలంగాణ న్యాయవాదులు సమావేశంలోకి వచ్చి తెలంగాణ నాయకులను ఘెరావ్ చేశారు. నల్లగొండ జిల్లా కోదాడ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని వారు చుట్టుముట్టారు. పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications