వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ జిల్లాలో వైయస్ విగ్రహాలకు ఎసరు: జివిఎంసి ఆదేశాలు
అయితే కొన్ని ప్రాంతాల్లో వైయస్ విగ్రహాలు ఏర్పాటు చేయడంపై గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్(జివిఎంసి) అభ్యంతరం వ్యక్తం చేసింది. 12 వైయస్ విగ్రహాలపై జివిఎంసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. వాటిని వెంటనే తొలగించాల్సిందిగా హుకుం జారీ చేసింది. కాగా రెండు విగ్రహాలను తొలగించింది.
Comments
వైయస్ రాజశేఖర రెడ్డి వైయస్ జగన్ విశాఖపట్నం ఓదార్పు యాత్ర ys rajasekhar reddy ys jagan vishakapatnam odarpu yatra
Story first published: Friday, January 7, 2011, 10:32 [IST]