మంత్రి పదవి అవసరమా: వైయస్ వివేకానందకు వ్యతిరేకంగా కరపత్రం
అప్పటినుండి వారి మధ్య ప్రత్యక్ష్యంగా కాకుండా పరోక్షంగా కరపత్రాల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం మళ్లీ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జగన్పై విమర్శలు గుప్పించుకుంటూ కరపత్రం వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో వైయస్ వివేకానందరెడ్డిని సమర్థిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్ను సమర్థిస్తూ మీకు మంత్రి పదవి అవసరమా అని ఆ కరపత్రంలో వివేకానందను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.
Comments
Story first published: Friday, January 7, 2011, 12:29 [IST]