శ్రీకృష్ణ కమిటీ నివేదిక: టీవీ చానెళ్లపై మితిమీరిన ఆంక్షలు

ఆందోళనలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలను కూడా ఆపేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలంయ వద్ద ఒకటి, రెండు ఒబి వ్యాన్లు మాత్రమే ఉన్నాయి. ప్రత్యక్ష ప్రసారాలను అనుమతించేది లేదని, దానివల్ల హింసను నిరోధించగలుగుతామని పోలీసులు అంటున్నారు. ఒయులో జరిగిన రాళ్ల దాడిని ప్రసారం చేయడానికి ప్రయత్నించిన ఓ చానెల్ ప్రసారాలను కొద్దిసేపు ఆపేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం రెండో సారి కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొందని, పోలీసులు విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని ధ్రువీకరించే మార్గాలు కూడా లేకుండా పోయాయి. ఉస్మానియాలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications