2 నెలల్లో ఎవరెక్కడ ఉంటారో తెలుస్తుంది: జగన్ ఎమ్మెల్యేలపై కిరణ్

ఆయా ఎమ్మెల్యేలపై స్పష్టత వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాంగ్రెసుకు 40 శాతం ఓటింగ్ ఉందని ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. ఎవరు బయటకు వెళ్లినా సమస్య లేదన్నారు. మన ముందు ప్రస్తుతం తెలంగాణ సమస్యతో పాటు మరో వ్యక్తి సమస్య ఉందని సిఎం చెప్పారు. అయితే కాంగ్రెసు పటిష్టంగా ఉంటుందని, ఒకరిద్దరు బయటకు వెళ్లినా సమస్య లేదన్నారు. నాకు రాజకీయాలు తెలుసునన్నారు. గతంలో జగన్ వెంట వెళ్లిన వారు కొందరు వెనక్కి తిరిగి వచ్చారని, మళ్లీ కొత్తగా కొందరు వెళుతున్నారన్నారు. రెండునెలల్లో ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తుందన్నారు. పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేని చోట కాస్త సమస్యగానే ఉందని సిఎం అన్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications