2 నెలల్లో ఎవరెక్కడ ఉంటారో తెలుస్తుంది: జగన్ ఎమ్మెల్యేలపై కిరణ్

ఆయా ఎమ్మెల్యేలపై స్పష్టత వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాంగ్రెసుకు 40 శాతం ఓటింగ్ ఉందని ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. ఎవరు బయటకు వెళ్లినా సమస్య లేదన్నారు. మన ముందు ప్రస్తుతం తెలంగాణ సమస్యతో పాటు మరో వ్యక్తి సమస్య ఉందని సిఎం చెప్పారు. అయితే కాంగ్రెసు పటిష్టంగా ఉంటుందని, ఒకరిద్దరు బయటకు వెళ్లినా సమస్య లేదన్నారు. నాకు రాజకీయాలు తెలుసునన్నారు. గతంలో జగన్ వెంట వెళ్లిన వారు కొందరు వెనక్కి తిరిగి వచ్చారని, మళ్లీ కొత్తగా కొందరు వెళుతున్నారన్నారు. రెండునెలల్లో ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తుందన్నారు. పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేని చోట కాస్త సమస్యగానే ఉందని సిఎం అన్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందన్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications