ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఢిల్లీలో వైయస్ జగన్ వెయిటింగ్

ప్రధానికి ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల పట్టడం లేదని ఆరోపించారు. ఏపిలోని సమస్యలపై ప్రధానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. తాను వచ్చింది బల పరీక్షకు కాదని రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రధాని దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకు రావడానికే వచ్చానని చెప్పారు. ప్రధాని అపాయింట్మెంటు కోసం ఇంతకుముందు ప్రయత్నాలు చేసినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై న్యాయం కోసం అపాయింట్మెంట్ ఇవ్వమని లేఖ రాసినా ఇప్పటి వరకు ప్రధాని స్పందించలేదని ఆరోపించారు. మంగళవారం ప్రధానిపై ఘాటుగా వ్యాఖ్యానించిన జగన్ బుధవారం మాత్రం అపాయింట్మెంట్ కోసం ప్రత్యేకంగా ఆగిపోవడం గమనార్హం.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications