వైయస్ జగన్ తో ఎంత మంది, కిరణ్ ను ఆరా తీసిన నరసింహన్

జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులు అవిశ్వాస తీర్మానం వస్తే ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేస్తారని, తాము ప్రభుత్వాన్ని పడగొట్టబోమని జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులు కూడా చెబుతున్నారని కిరణ్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే ప్రజారాజ్యం, మజ్లీస్ సభ్యులు ఆదుకుంటారని కూడా ఆయన వివరించినట్లు సమాచారం. జగన్ ప్రభావం ప్రభుత్వ మనుగడపై ఏ విధమైన ప్రభావం వేస్తుందనే విషయంపై కూడా ఇరువురి మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications