సిఎంతో జగన్ వర్గం ఎమ్మెల్యే భేటీ!:దీక్షపై వివరణ ఇచ్చే ఛాన్స్

జగన్ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై కాంగ్రెసు అధిష్టానంతో ఉన్న నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పాల్గొన్న నేతలపై అధిష్టానం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ప్రకటించారు. ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ, రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీ తదితరులు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్నట్టుగానే పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖపై, టిడిపి అసమ్మతి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె అధిష్టానం తనపై చర్యలకు ముందుగానే ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకునేందుకే కలుస్తున్నట్టుగా తెలుస్తోంది.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications