సిఎంతో జగన్ వర్గం ఎమ్మెల్యే భేటీ!:దీక్షపై వివరణ ఇచ్చే ఛాన్స్

జగన్ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై కాంగ్రెసు అధిష్టానంతో ఉన్న నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పాల్గొన్న నేతలపై అధిష్టానం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ప్రకటించారు. ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ, రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీ తదితరులు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్నట్టుగానే పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖపై, టిడిపి అసమ్మతి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె అధిష్టానం తనపై చర్యలకు ముందుగానే ముఖ్యమంత్రిని కలిసి వివరణ ఇచ్చుకునేందుకే కలుస్తున్నట్టుగా తెలుస్తోంది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications