సిఎం రచ్చబండ తెలంగాణలో రచ్చరచ్చ: మాజీమంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి

అలాకాకుండా ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణలో నిర్వహించదల్చుకుంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరన్నారు. ప్రజాపథంలోనే మమ్మల్ని ప్రజలు తెలంగాణపై నిలదీశారని చెప్పారు. ప్రజాపథంలో పదిశాతం సమస్యలు కూడా తెలంగాణలో పరిష్కారం కాలేదని ఆరోపించారు. శ్రీకృష్ణ నివేదిక తర్వాత తెలంగాణ వస్తుందని మేం చెప్పామని ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చిన్నపిల్లల నుండి పండు ముదుసలి వరకు తెలంగాణ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పార్లమెంటు సమావేశంలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications