అఖిలపక్షానికి వెళ్లడంపై పార్టీలో నిర్ణయిస్తాం: ఈటెల రాజేందర్

ఎన్ని ఒప్పందాలు ఉన్నా తెలంగాణ అన్యాయానికి గురవుతుందన్నారు. తెలంగాణకు న్యాయం చేయాలంటే నిరంతరం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నిత్యం పోరాటం కన్నా ప్రత్యేక తెలంగాణతోనే మాకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు విజ్ఞత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకుంటే రాజీనామా అన్న నేతలు ఇప్పుడు రాజీనామాలతో తెలంగాణ వస్తుందని అని అనటం విడ్డూరంగా ఉందన్నారు. శవాలపై ప్రమాణాలు చేసిన ఆ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications