అఖిలపక్షానికి వెళ్లడంపై పార్టీలో నిర్ణయిస్తాం: ఈటెల రాజేందర్

ఎన్ని ఒప్పందాలు ఉన్నా తెలంగాణ అన్యాయానికి గురవుతుందన్నారు. తెలంగాణకు న్యాయం చేయాలంటే నిరంతరం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నిత్యం పోరాటం కన్నా ప్రత్యేక తెలంగాణతోనే మాకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు విజ్ఞత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకుంటే రాజీనామా అన్న నేతలు ఇప్పుడు రాజీనామాలతో తెలంగాణ వస్తుందని అని అనటం విడ్డూరంగా ఉందన్నారు. శవాలపై ప్రమాణాలు చేసిన ఆ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications